దేశంలో కొత్తగా 774 కేసులు నమోదు
దే శవ్యాప్తంగాఈ రోజులో 774 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం 4187కు చేరింది. గత 24 గంటల్లో తమిళనాడు, గు…
దే శవ్యాప్తంగాఈ రోజులో 774 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం 4187కు చేరింది. గత 24 గంటల్లో తమిళనాడు, గు…
వచ్చే మూడు, నాలుగు రోజులలో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం…
త మిళనాడు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? అని గవర్నర్ ఆర్ఎన్ రవి…
రా బోయే మూడు రోజులలో దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ అరే…
దే శంలోని పలు రాష్ట్రాల్లో సెప్టెంబరు 27 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కొన్ని…
జూన్ నెల చివరికొచ్చినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలకు తోడు వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు ర…
నైరుతి పవనాలు గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం కొన్ని ప్రాంతాలు, మొత్త…
భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘోర రైలు ప్రమాదం శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మూడు రైళ్లు అత్యంత విధ్వంసకర…
దేశంలో గడిచిన 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3…
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. …
తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో తెలంగాణ నిలుస్తోంది. ఆర్దిక ప్రగతిలో ముందు వరుసలో ఉంది. బలమైన ఆర్దిక శక్తిగా ఎదుగుతోంది. తలస…
తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60కి పైగా ప్రదేశాల్లో కోయంబత్తూరు కారు బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప…
ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో తమిళనాడు…
ఇండియన్ కోస్ట్ గార్డ్ అమ్ములపొదిలోకి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ చేరింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ను మరింత బలోపేతం చేసే…
తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రేగుపతి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్లను నిషేధించే బిల్లును బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవే…
తమిళనాడు రేషన్ దుకాణాల్లో 2,5 కిలోల వంటగ్యాస్ సిలిండర్ విక్రయాలను మంత్రి పెరియస్వామి ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్…
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటుతోంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆద…
సాధారణంగా అతి ముఖ్యమైన వ్యక్తులకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. గున్న ఏనుగుకి అదే విధంగా భద్రత కల్పిస్తున్న రీతిలో పెద్…
రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నామినేషన్లకు మొదటి రోజైన బుధవారం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ద…
తమిళనాడులో ఆటో డ్రైవర్ను ట్రక్ టైర్ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అతివేగంతో దూసుకెళ్తున్న ట్రక్ నుంచి టైర్ విడ…