తమిళనాడుకు చెందిన మంత్రి సహనం కోల్పోయారు. తనకు కుర్చీ తేవడంలో ఆలస్యమైందని కార్యకర్తలపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా వారిపై రాయి విసిరారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగా సభల్లో పాల్గొన్న నేతలపై రాళ్లు విసిరిన, ఇంకు చల్లిన ఘటనలు మనం చూస్తుంటాం. కానీ తమిళనాడుమంత్రి ఎస్ఎం నాజర్ విషయంలో అది రివర్స్ అయింది. ఆయనే కార్యకర్తలపై రాయి విసిరారు. తిరువళ్లూరులో బుధవారం జరగనున్న సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆ మంత్రి వచ్చారు. ఆ సభకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హాజరుకానున్నారు. ఏర్పాట్లు చూస్తున్న ఆయనకు కుర్చీ వేయడంలో ఆలస్యం అయింది. దాంతో ఆగ్రహానికి గురైన ఆయన కార్యకర్తలపై రాయి విసిరారు.
Post Top Ad
adg
Tuesday, 24 January 2023
Home
tamilnadu
ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు
కుర్చీ తేవడంలో ఆలస్యమైందని
సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు
సహనం కోల్పోయి కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి
సహనం కోల్పోయి కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి !
సహనం కోల్పోయి కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి !
Tags
# tamilnadu
# ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు
# కుర్చీ తేవడంలో ఆలస్యమైందని
# సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు
# సహనం కోల్పోయి కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి
About Telugu Post
సహనం కోల్పోయి కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి
Tags
tamilnadu,
ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు,
కుర్చీ తేవడంలో ఆలస్యమైందని,
సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు,
సహనం కోల్పోయి కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment