లీటర్ పెట్రోల్ 72 పైసలు !

Telugu Lo Computer
0


ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నానుడి తెలిసిందే. దానికి సంబంధించిన బిల్ ఒకటి ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అది 1963 ఫిబ్రవరి 2 నాటి పెట్రోల్ రిసిప్ట్. అందులో ఒక వ్యక్తి భారత్ పెట్రోల్ పంప్ నుంచి కేవలం రూ.3.60 పైసలకు 5 లీటర్ల పెట్రోల్ కొంటాడు. అంటే ఒక లీటర్ పెట్రోల్ 72 పైసలన్నమాట. ఆ బిల్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఇది చూసిన కామన్ పీపుల్ మళ్లోసారి పెట్రోల్ రేట్లపై మండి పడుతున్నారు. అప్పటి ధరకు కాకపోయినా సామాన్య ప్రజలకు అందుబాటు ధరలోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. అది చూసిన వాళ్లంతా ఫుడ్, వాతావరణంతో పాటు ఇవి కూడా కావాలంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)