మేఘాలయలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.మేఘాలయలోని తురా నగరంలో గురువారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4 గా నమోదైంది.గురువారం తెల్లవారుజామున మేఘాలయలోని తురా సమీపంలో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. గురువారం తెల్లవారుజామున 3:46గంటల సమయంలో తురాకు తూర్పు ఈశాన్యంగా 37 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఈ భూకంపం లోతు 5 కిలోమీటర్ల లోతులో నమోదైందని అధికారులు చెప్పారు. గురువారం మేఘాలయలోని తురా నగరాన్ని భూకంపం వణికించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్(Tweet) చేసింది.
మేఘాలయలో భూకంపం
November 24, 2022
0
Tags