బీహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకునేందుకు శనివారం కుమార్తె రోహిణితో ఇతర కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్ వెళ్లారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు కిడ్నీని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య దానం చేయనున్నారు.లాలూ వెంట సింగపూర్ దేశానికి ఆయన చిన్న కుమారుడు తేజస్వీయాదవ్ వెళ్లారు. సింగపూర్ లో వైద్యపరీక్షల తర్వాత లాలూ డిసెంబర్ మొదటివారంలో కిడ్నీమార్పిడి ఆపరేషన్ చేయించుకోనున్నారు. లాలూ ఆపరేషన్ విజయవంతం అయి ఆరోగ్యం మెరుగుపడుతుందని తమకు నమ్మకం ఉందని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ చెప్పారు. జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన లాలూ చికిత్స కోసం బయటకు వచ్చారు.లాలూ మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలతో సహా అనేక వ్యాధులతో బాధపడుతున్నాడు.లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతికి కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది.
Post Top Ad
adg
Friday, 25 November 2022
Home
bihar
National
కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లిన లాలూ యాదవ్
కిడ్నీని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య దానం చేయనున్నారు
కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లిన లాలూ యాదవ్
కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లిన లాలూ యాదవ్
Tags
# bihar
# National
# కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లిన లాలూ యాదవ్
# కిడ్నీని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య దానం చేయనున్నారు
About Telugu Lo Computer
కిడ్నీని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య దానం చేయనున్నారు
Tags
bihar,
National,
కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లిన లాలూ యాదవ్,
కిడ్నీని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య దానం చేయనున్నారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment