ఒడిషా లోని కియోంజర్లో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మేకల కాపరులు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మేకల కాపరులు మృతి
October 22, 2022
0