దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయని, 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,83,787కు చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.34 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.79 శాతంగా ఉందని చెప్పింది. రికవరీ రేటు 98.49 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. నిన్న కరోనా వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో కరోనా మృతుల సంఖ్య మొత్తం 5,26,430కు చేరింది. దేశంలో నిన్న 4,11,102 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87.58 కోట్లకు చేరినట్లు వివరించింది. దేశంలో నిన్న 26,77,405 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.6 కోట్లకు చేరిందని వివరించింది. వాటిలో రెండో డోసు 93.33 కోట్లు, బూస్టర్ డోసు 9.28 కోట్లు ఉన్నాయని తెలిపింది.
Post Top Ad
adg
Tuesday, 2 August 2022
Home
434 కరోనా కేసులు నమోదు
corona
Kovid19
National
దేశంలో కొత్తగా 13
పాజిటివిటీ రేటు 3.34%
రికవరీ రేటు 98.49%
దేశంలో కొత్తగా 13,434 కరోనా కేసులు నమోదు
దేశంలో కొత్తగా 13,434 కరోనా కేసులు నమోదు
Tags
# 434 కరోనా కేసులు నమోదు
# corona
# Kovid19
# National
# దేశంలో కొత్తగా 13
# పాజిటివిటీ రేటు 3.34%
# రికవరీ రేటు 98.49%
About Telugu Post
రికవరీ రేటు 98.49%
Tags
434 కరోనా కేసులు నమోదు,
corona,
Kovid19,
National,
దేశంలో కొత్తగా 13,
పాజిటివిటీ రేటు 3.34%,
రికవరీ రేటు 98.49%
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment