ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మొదలు కానున్నాయి.జూలై 15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.ఉదయం 9:30 పరీక్ష మొదలవుతుంది.ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపు ఇచ్చింది.దీంతో దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా హాల్టికెట్లు జారీ అయ్యాయి.అలాగే సప్లిమెంటరీలో పాసైన వారినీ రెగ్యులర్ పాస్ గా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Post Top Ad
adg
Tuesday, 5 July 2022
Home
2 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా హాల్టికెట్లు జారీ
Andhra Pradesh
జూలై 15 వరకు
రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
Tags
# 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా హాల్టికెట్లు జారీ
# Andhra Pradesh
# జూలై 15 వరకు
# రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
About Telugu Post
రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
Tags
2 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా హాల్టికెట్లు జారీ,
Andhra Pradesh,
జూలై 15 వరకు,
రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment