దేశంలో కొత్తగా 3712 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 3712 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,64,544 కు చేరినట్లు కేంద్రతెలిపింది.  యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,509 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 05 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,641 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2584 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,26,20,394 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,70,51,104 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 12,44,298 మందికి కరోనా వ్యాక్సిన్లు ఆరోగ్య శాఖ వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)