ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మొత్తం 18 మంది హరిద్వార్లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Post Top Ad
adg
Thursday 23 June 2022
Home
Criem
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన వ్యాన్ :10 మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్
ద్దరి పరిస్థితి విషమం
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన వ్యాన్ :10 మంది మృతి
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన వ్యాన్ :10 మంది మృతి
Tags
# Criem
# అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన వ్యాన్ :10 మంది మృతి
# ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్
# ద్దరి పరిస్థితి విషమం
About Telugu Lo Computer
ద్దరి పరిస్థితి విషమం
Tags
Criem,
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన వ్యాన్ :10 మంది మృతి,
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్,
ద్దరి పరిస్థితి విషమం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment