సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల దాడి

Telugu Lo Computer
0


చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై గంటసేపు మావోయిస్టులకు సీఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్యాంప్ కార్యాలయాన్ని దర్భ డివిజన్ మలంగేర్ ఏరియా బైలాడిల కొండకింద హీరోలిలో గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేశారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఏఎస్పి రాజేంద్ర జైస్పాల్ ధ్రువీకరించారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని పట్‌ధారలో కొత్త సీఆర్‌పీఎఫ్‌ శిబిరం ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. అంతకుముందు, అల్ట్రాలు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలలో శిబిరాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లు వేసి,  గంటపాటు మావోయిస్టులు కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్ కి మద్దతు ఇవ్వొద్దని ప్రజలను హెచ్చరించారు. ఇ

Post a Comment

0Comments

Post a Comment (0)