ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో ట్రక్కును అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి వెళ్లి హెల్త్ చెకప్ చేసుకుని వస్తున్న ఆరుగురు ఆ ప్రమాదంలో మరణించారు. ప్రమాదం చాలా భీకరంగా జరిగినట్లు భావిస్తున్నారు. రెండు వాహనాలు ఎదురెదురుగా రావడం వల్ల ఆ రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడ్డవారికి చికిత్సను అందించాలని సూచించారు.
డీసీఎంను ఢీకొన్నఅంబులెన్స్
May 31, 2022
0
Tags