పదేళ్లకోసారి నిర్వహించే జన గణన 2024 తర్వాత ఉండదట!. 2024 తర్వాత జన గణనను ప్రత్యేకించి చేపట్టాల్సిన అవసరం లేదని అస్సాం పర్యటనలో వున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జనన, మరణ రిజిస్టర్ల రేటును జన గణనకు జత చేస్తామని, 2024లోగా ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాటును పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత దేశంలో నమోదయ్యే జననాలతో పాటు మరణాలు కూడా ఆటోమేటిక్గా జన గణనకు జత అవుతుంటాయని తెలిపారు. అంతేకాకుండా ఆయా వ్యక్తుల వయసు 18 నిండగానే వారి పేర్లు ఆటోమేటిక్గా ఓటర్ల జాబితాలో చేరిపోతాయని కూడా ఆయన చెప్పారు. తాజాగా చేపట్టనున్న జన గణనలో ఈ తరహా మార్పులన్నీచేస్తున్నామని చెప్పిన అమిత్ షా. ఈ-సెన్సస్ లో అందరికంటే ముందు తన కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకుంటానని ప్రకటించారు.
Post Top Ad
adg
Monday, 9 May 2022
Home
2024 తర్వాత జన గణన ఉండదు
National
ఆటోమేటిక్గా జన గణన
ఈ-సెన్సస్
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
2024 తర్వాత జన గణన ఉండదు
2024 తర్వాత జన గణన ఉండదు
Tags
# 2024 తర్వాత జన గణన ఉండదు
# National
# ఆటోమేటిక్గా జన గణన
# ఈ-సెన్సస్
# కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
About Telugu Post
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
Tags
2024 తర్వాత జన గణన ఉండదు,
National,
ఆటోమేటిక్గా జన గణన,
ఈ-సెన్సస్,
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment