పెదపారుపూడిలో 7 కాసుల బంగారం చోరీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో పెదపారుపూడి మండలం పెదపారుపూడి గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి 7 కాసుల బంగారాన్ని దుండగుడు ఎత్తుకెళ్లాడు. కాగా మహిళ ప్రతిఘటించడంతో ఆమెను దుండగుడు ఈడ్చుకెళ్లాడు. దీంతో మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)