ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాల అమలు కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి రావడంలేదు. ఉగాది పండుగ ఉన్న నేపథ్యంలో మార్చి జీతాలు తొందరగా పడి పోతాయని ఆశ పడ్డ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఇవాళ కూడా జీతాలు పడే ఛాన్స్ కనబడటం లేదు. జీతాల చెల్లింపు కోసం కొత్తగా తయారు చేసిన సాఫ్ట్ వేర్ పేరోల్ వెబ్ పని చేయక పోవడంతోనే జీతాలు చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాఫ్ట్వేర్ ఆర్టీఐకు అనుసంధానం కాకపోవడంతో.. మళ్లీ పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లెక్క ఈ నెల 7 వ తేదీ తర్వాతనే జీతాలు పడనున్నాయి.
Post Top Ad
adg
Saturday, 2 April 2022
Home
Andhra Pradesh
పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం
మార్చి నెల జీతాలు మరింత ఆలస్యం !
సాఫ్ట్ వేర్ పేరోల్ వెబ్ పని చేయక పోవడంతోనే
మార్చి నెల జీతాలు మరింత ఆలస్యం !
మార్చి నెల జీతాలు మరింత ఆలస్యం !
Tags
# Andhra Pradesh
# పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం
# మార్చి నెల జీతాలు మరింత ఆలస్యం !
# సాఫ్ట్ వేర్ పేరోల్ వెబ్ పని చేయక పోవడంతోనే
About Telugu Post
సాఫ్ట్ వేర్ పేరోల్ వెబ్ పని చేయక పోవడంతోనే
Tags
Andhra Pradesh,
పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం,
మార్చి నెల జీతాలు మరింత ఆలస్యం !,
సాఫ్ట్ వేర్ పేరోల్ వెబ్ పని చేయక పోవడంతోనే
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment