పశ్చిమ బెంగాల్లో బీర్భూమ్ ఘటన జరిగి రెండు రోజులైనా గడవక ముందే మరో రెండు హింసాత్మక ఘటనలు జరిగాయి. అధికార తృణమూల్ పార్టీకి చెందిన నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలు రెండూ వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. నాదియా అనే గ్రామంలో తృణమూల్ నేత సహదేవ్ మండల్పై కాల్పులు జరిపారు. దీంతో ఆ నేత అక్కడికక్కడే మృతి చెందారు. హుగ్లీలోని తారకేశ్వర్ గ్రామంలో తృణమూల్ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ రూపా సర్కార్ను కారుతో తొక్కి చంపే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. రూపా సర్కార్ పనుల నిమిత్తం బయటికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఓ మారుతి కారులో గుర్తు తెలియని వ్యక్తులు తనను వెంబడించారని, వెనక నుంచి వచ్చి గుద్దినట్లు తెలుస్తోంది.
Post Top Ad
adg
Wednesday, 23 March 2022
Home
National
బీర్భూమ్ ఘటన జరిగి రెండు రోజులైనా గడవక ముందే
బెంగాల్లో ఆగని హింస
మహిళా కౌన్సిలర్ రూపా సర్కార్ను కారుతో తొక్కి చంపే ప్రయత్నం
బెంగాల్లో ఆగని హింస
బెంగాల్లో ఆగని హింస
Tags
# National
# బీర్భూమ్ ఘటన జరిగి రెండు రోజులైనా గడవక ముందే
# బెంగాల్లో ఆగని హింస
# మహిళా కౌన్సిలర్ రూపా సర్కార్ను కారుతో తొక్కి చంపే ప్రయత్నం
About Telugu Post
మహిళా కౌన్సిలర్ రూపా సర్కార్ను కారుతో తొక్కి చంపే ప్రయత్నం
Tags
National,
బీర్భూమ్ ఘటన జరిగి రెండు రోజులైనా గడవక ముందే,
బెంగాల్లో ఆగని హింస,
మహిళా కౌన్సిలర్ రూపా సర్కార్ను కారుతో తొక్కి చంపే ప్రయత్నం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment