ఉక్రెయిన్ దేశంపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం మధ్య రష్యా దళాలు నల్ల సముద్రం నుంచి ధాన్యం ఎగుమతులతో వెళ్తున్న 300 నౌకలను విడిచిపెట్టకుండా నిలిపివేశాయి. పనామా జెండాతో కూడిన మూడు నౌకలు ఢీకొన్నాయని పనామేనియన్ మారిటైమ్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్ నోరియల్ అరౌజ్ తెలిపారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైంది. రష్యా సంవత్సరానికి దాదాపు 80 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేస్తుంది.
300 నౌకలను నిలిపివేసిన రష్యా బలగాలు
March 18, 2022
0