గత మూడు రోజులు నుంచి బంగారం ధరలు రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. క్రమంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరల్లో నేడు స్వల్పంగా మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 990 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 50, 050 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 050 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 990 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 050 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 990 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50, 050 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నిన్న వెండి ధరల్లో భారీ తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులలోనూ వెండి ధరలు భారీగా.. రూ. 1400 వరకు పెరిగాయి.
Post a Comment
0Comments
3/related/default