దేశంలో కొత్తగా 34 వేల కేసులు నమోదు

Telugu Lo Computer
0


కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 34113 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4,78,882 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 93.18 శాతంగా ఉంది.  నిన్న ఒక్క రోజే 346 మంది కరోనా తో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,09,011 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో.. 91930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,16,77,641 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,95,87,490 మందికి కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు చేసింది. ఇప్పటి వరకు 11,66,993 మందికి కరోనా పరీక్షలు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)