బొత్సకు జాయింట్‌ కలెక్టర్‌ పాదాభివందనం

Telugu Lo Computer
0


విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఓ ఐఏఎస్‌ అధికారి పాదాభివందనం చేయడం సంచలనమైంది. శనివారం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణ వద్దకు జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌ వెళ్లారు. ఆయన వెనుక ఉండే దఫేదారు సంప్రదాయంగా నమస్కారం చేసి మంత్రికి శుభాకాంక్షలు చెప్పగా... జేసీ మాత్రం ఏకంగా మంత్రి కాళ్లకు మొక్కారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)