నానా పటేకర్ పేల్చిన తూటాలు

Telugu Lo Computer
1



రైతులు పొలంలో - 

రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,

కానీ

నాయకులు దేశంలో, వారి సంతానం 

విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.

*చేదు నిజం ఏమంటే*, 

ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పి.హెచ్.డి,

గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,

టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, 

వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. 

*ఆలోచించండి*.

ఏ రోజు ప్రత్యర్థిపై దాడుల్లో నాయకులు ఛస్తారో

నేతల పంటలకు అగ్గి తగులుతుందో 

ఆరోజు నుంచే దేశంలో రాజకీయ దాడి- ప్రతి దాడులు అదృశ్యమవుతాయి.

*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసినవాళ్లకు పెన్షన్ ఉండదు*.

కానీ,

ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం 

*జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.

ఇలా ఎందుకు ఇవ్వాలి? 

నాయకులపైకి చెప్పులో, కోడిగుడ్లో, నల్ల సిరానో, విసిరితే 

ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.

కానీ,

భారతీయ సైన్యంపై రాళ్ల దాడి చేసేవాళ్లకు మాత్రం 

మినహాయింపు ఇస్తారు. ఎందుకు?

రైతుల సరుకుల వాహనాలపై 

తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.

కానీ,

మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.

*రైతు తినేది దొంగ సొమ్మా?*

 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం?

*విద్యలో రాజకీయం 100%*

*రాజకీయంలో విద్య 0%*

ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.

ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది*.

దేశంలోని ప్రతిభావంతులేమో

వలస పక్షులు అవుతున్నారు.

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో 

పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా 

ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -

వారి రోగాలకు చికిత్సలు కూడా 

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.

అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.

*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే 

ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*

*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే 

కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*

అందరూ ఆలోచించాలి.

దయచేసి మన దేశంలోని 

ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి 

Post a Comment

1Comments

  1. నేతలకు 15000 టెలిఫోన్ బత్తా యెందుకంటే వారి అఫీషియల్ ఫోన్ bsnl వారిది కదా అందుకని.

    ReplyDelete
Post a Comment