రికార్డు స్థాయిలో వేములవాడ రాజన్న ఆదాయం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయానికి 2023-24లో రూ. 119.72 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మేడారం జాతర రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగి మంచి ఆదాయం వచ్చిందని చెప్పారు. 2021-22లో అత్యధికంగా రూ. 87.78 కోట్లు రాగా, ఈసారి ఆదనంగా రూ. 31 కోట్ల ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ. 32 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ. 21 కోట్లు, టికెట్ల విక్రయంతో రూ. 22 కోట్లు సమకూరింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)