రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది కారు. ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)