జమ్మూ- కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో జవాన్లను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి కావడం గమనార్హం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి అదనపు సైనిక బలగాలను పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.
ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులు !
December 21, 2023
0
Tags