ఢిల్లీ మంత్రి రాజ్కుమార్ ఆనంద్ ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఈడీ ప్రస్తుతం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం తెల్లవారుజామునే అధికారులు మంత్రి ఇంటికి చేరుకొని సోదాలు మొదలుపెట్టారు. రాజ్కుమార్ ఆనంద్ ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడంతో ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణలో భాగంగా నేడు ఆయన ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. గతంలోనూ ఆయనను సీబీఐ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. తమ నేతలపై ఈడీ దాడులను ఆప్ తీవ్రంగా ఖండిస్తోంది. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు నిర్వహిస్తోందని ఆరోపించింది. దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్కుమార్ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Post Top Ad
adg
Thursday 2 November 2023
Home
National
New Delhi
ఆప్ మంత్రి రాజ్కుమార్ నివాసంలో ఈడీ సోదాలు ?
ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖా మంత్రి
మనీ లాండరింగ్ కేసు
ఆప్ మంత్రి రాజ్కుమార్ నివాసంలో ఈడీ సోదాలు ?
ఆప్ మంత్రి రాజ్కుమార్ నివాసంలో ఈడీ సోదాలు ?
Tags
# National
# New Delhi
# ఆప్ మంత్రి రాజ్కుమార్ నివాసంలో ఈడీ సోదాలు ?
# ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖా మంత్రి
# మనీ లాండరింగ్ కేసు
About Telugu Lo Computer
మనీ లాండరింగ్ కేసు
Tags
National,
New Delhi,
ఆప్ మంత్రి రాజ్కుమార్ నివాసంలో ఈడీ సోదాలు ?,
ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖా మంత్రి,
మనీ లాండరింగ్ కేసు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment