అరుణాచలంలో భక్తజనసందోహం

Telugu Lo Computer
0


కార్తీక మహాదీపోత్సవాల్లో భాగంగా తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలం కొండపై ఆదివారం సాయంత్రం మహాదీపం వెలిగించారు. వేకువజామున 4 గంటలకు గర్భాలయం ఎదుట వేద పండితులు భరణి దీపాన్ని వెలిగించారు. ఏడాదిలో ఒక్కసారే భక్తులకు దర్శనమిచ్చే ఈ మహాదీపం 11 రోజుల పాటు వెలుగుతూ ఉంటుంది. మహాదీపోత్సవానికి లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)