ఆర్బీఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్‌ కన్నుమూత

Telugu Lo Computer
0


భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 92 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈయన ఆర్బీఐకు 18వ గవర్నరుగా పని చేశారు.1990 నుంచి 92 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. కేంద్ర ఆర్థిక శాఖలో ఆయన 1985 నుంచి 1989 వరకు  పని చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)