చెన్నై, తిరువనంతపురం ఎయిర్ పోర్టుల్లో రూ.14 కోట్ల విలువగల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. చెన్నై ఎయిర్పోర్టులో 8.49 కేజీల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ 4.55 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో కూడా భారీ మొత్తంలో బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. రూ. 9.11 కోట్ల విలువ చేసే 16.86 కేజీల గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సింగపూర్, మలేషియా, దుబాయ్, అబుదాబీ ప్రయాణికుల నుంచి బంగారాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.
Post Top Ad
adg
Sunday 12 November 2023
Home
kerala
tamilnadu
కస్టమ్స్ అధికారులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు
చెన్నై
తిరువనంతపురం ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టివేత
రూ.14 కోట్ల విలువగల బంగారం సీజ్
చెన్నై, తిరువనంతపురం ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టివేత !
చెన్నై, తిరువనంతపురం ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టివేత !
Tags
# kerala
# tamilnadu
# కస్టమ్స్ అధికారులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు
# చెన్నై
# తిరువనంతపురం ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టివేత
# రూ.14 కోట్ల విలువగల బంగారం సీజ్
About Telugu Lo Computer
రూ.14 కోట్ల విలువగల బంగారం సీజ్
Tags
kerala,
tamilnadu,
కస్టమ్స్ అధికారులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు,
చెన్నై,
తిరువనంతపురం ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టివేత,
రూ.14 కోట్ల విలువగల బంగారం సీజ్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment