పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 27 October 2023

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు


హారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వసాయ్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అక్టోబర్ 27 న సాయంత్రం కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. స్థానిక అధికారులు, రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కాసేపు పన్వేల్- వసాయ్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

No comments:

Post a Comment