పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తన వారికి టికెట్లు ఇప్పించుకొనేందుకు సర్వేలను ప్రభావితం చేశారని, పలుమార్లు ఎన్నికల్లో ఓడిన వారిని గొప్పవారిగా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆరోపించారు. రేవంత్ అందజేసిన సర్వే రిపోర్టులపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు లేఖ రాశారు. రేవంత్రెడ్డి కారణంగా బడుగు, బలహీనవర్గాల నేతలు పార్టీకి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని సూచించారు. తొలి జాబితాలో స్థానం దక్కిన వారిలో 12 మంది కొత్తవారేనని, వీరంతా రేవంత్ అనుచరులేనని తెలిపారు. తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే ఐదుసార్లు ఓడిపోయారని, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారేనని తెలిపారు. అలాంటివారిని అధిష్ఠానం గొప్ప నేతలుగా చూడటం బాధాకరమని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారికి రేవంత్రెడ్డి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
Post Top Ad
adg
Saturday 21 October 2023
Home
National
telangana
ఎన్నికల్లో ఓడిన వారిని గొప్పవారిగా చూపిస్తున్నారు
మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆరోపణ
సర్వే రిపోర్టులపై విచారణ జరిపించాలని సోనియాకు లేఖ
ఎన్నికల్లో ఓడిన వారిని గొప్పవారిగా చూపిస్తున్నారు !
ఎన్నికల్లో ఓడిన వారిని గొప్పవారిగా చూపిస్తున్నారు !
Tags
# National
# telangana
# ఎన్నికల్లో ఓడిన వారిని గొప్పవారిగా చూపిస్తున్నారు
# మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆరోపణ
# సర్వే రిపోర్టులపై విచారణ జరిపించాలని సోనియాకు లేఖ
About Telugu Lo Computer
సర్వే రిపోర్టులపై విచారణ జరిపించాలని సోనియాకు లేఖ
Tags
National,
telangana,
ఎన్నికల్లో ఓడిన వారిని గొప్పవారిగా చూపిస్తున్నారు,
మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆరోపణ,
సర్వే రిపోర్టులపై విచారణ జరిపించాలని సోనియాకు లేఖ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment