న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్లో పాల్గొనేందుకు తన భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ సందర్భంగా విలేఖరులతో బైడెన్ మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసిందని అన్నారు. కానీ తాను త్వరలోనే అతన్ని చూడనున్నట్టు బైడెన్ చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
Post Top Ad
adg
Monday, 4 September 2023
Home
International
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్
భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నా
షీ జిన్ పింగ్ హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసింది
షీ జిన్ పింగ్ హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసింది !
షీ జిన్ పింగ్ హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసింది !
Tags
# International
# అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
# న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్
# భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నా
# షీ జిన్ పింగ్ హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసింది
About Telugu Lo Computer
షీ జిన్ పింగ్ హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసింది
Tags
International,
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,
న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్,
భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నా,
షీ జిన్ పింగ్ హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసింది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment