దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విపక్షాల కూటమి ఇండియా మూడవ సమావేశం ప్రారంభమైంది. మహారాష్ట్ర నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే సహా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇండియా కూటమికి కన్వీనర్ గా నితీశ్ కుమార్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు, రేపు విపక్షాల మూడవ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ఇండియా కన్వీనర్ ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నితీశ్ కు ఐదు పార్టీల నేతల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 11 మందితో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఐదుగురి మద్దతు ఉన్నందున నితీశ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో సాగుతోన్న విపక్షాల సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.
Post Top Ad
adg
Thursday, 31 August 2023
Home
mumbai
National
ఇండియా మూడవ సమావేశం ప్రారంభం
ఉద్ధవ్ థాకరే
కన్వీనర్ గా నితీశ్ కుమార్ అయ్యే అవకాశాలు
మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో
శరద్ పవార్
ఇండియా మూడవ సమావేశం ప్రారంభం !
ఇండియా మూడవ సమావేశం ప్రారంభం !
Tags
# mumbai
# National
# ఇండియా మూడవ సమావేశం ప్రారంభం
# ఉద్ధవ్ థాకరే
# కన్వీనర్ గా నితీశ్ కుమార్ అయ్యే అవకాశాలు
# మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో
# శరద్ పవార్
About Telugu Lo Computer
శరద్ పవార్
Tags
mumbai,
National,
ఇండియా మూడవ సమావేశం ప్రారంభం,
ఉద్ధవ్ థాకరే,
కన్వీనర్ గా నితీశ్ కుమార్ అయ్యే అవకాశాలు,
మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో,
శరద్ పవార్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment