రాకేశ్ మాస్టర్ కళ్లు దానం

Telugu Lo Computer
0


ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నుమూశారు..ఈ నేపధ్యంలో రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సమ్మతి తెలిపారు. రాకేష్ మాస్టర్‌కి.. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తన తండ్రి కోరిక ప్రకారం నేత్ర దానం చేస్తున్నట్లు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)