బద్రీనాథ్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు !

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో కొండచరియలు కూలిపడ్డాయి. చమోలీ జిల్లాలోని చిన్కా దగ్గర ఈ ఘటన జరిగింది. మరో వైపు ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)