హనుమాన్ గుడిలో ప్రియాంక పూజలు

Telugu Lo Computer
0


కర్ణాటకలో కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడింగ్‌లో కొనసాగుతోంది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వద్రా సిమ్లా హనుమాన్ గుడిలో ఇవాళ ప్రార్థనలు చేశారు. కర్ణాటకలో కౌంటింగ్ సందర్భంగా ఆమె హనుమాన్ గుడిలో ప్రార్థనలు చేశారు. దేశం, కర్ణాటక ప్రజల శాంతి, సామరస్యం కోసం ప్రియాంక గాంధీ ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.  సిమ్లా లోని జాకూ ఆలయంలో ఆమె పూజలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)