ఉగాది పురస్కార గ్రహీతల ఎంపిక !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ 2023 ఏడాదికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. వివిధ కేటగిరీల కింద విద్యా శాస్త్రసాంకేతిక రంగం : పి.గోపీకృష్ణ, వైద్య రంగం: డా.ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, లలిత కళలు : శ్రీమతి పసుమర్తి పావని, జానపద, నాటక రంగం : కురటి సత్యం నాయుడు, వ్యవసాయ రంగం : వి.గోపీచంద్, సేవా రంగం : మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రత్యేక కేటగిరి (చిత్రకళ) : ఆర్.సుభాష్ బాబు లను అవార్డులకు ఎంపిక చేసింది.  ఈనెల 25న నాగార్జున వర్సిటీలో అవార్డులు ప్రదానం జరగనుంది. ఈ కార్యక్రమానికి తానేటి వనిత, మేరుగు నాగార్జున, పేర్ని నాని ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)