ప్రధాని మోడీకి కాంగ్రెస్ సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. మాజీ ప్రధాని నెహ్రూపై, మోడీ చేసిన వాక్యాలను తప్పుపడుతూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ ఖడ్ కు ఫిర్యాదు చేసింది. నెహ్రూ కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని ఆరోపించింది. తండ్రి ఇంటి పేరును కుమార్తెకు కొనసాగించారని, ఈ విషయం తెలిసిన ఉద్దేశపూర్వకంగానే వారిని అవమానించారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసి వేణుగోపాల్ మండిపడ్డారు.
ప్రధాని మోడీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
March 18, 2023
0
Tags