పిడుగు పడి 350 మేకలు మృతి

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ లోని ఖట్టు ఖాల్ అటవీ ప్రాంతంలో పిడుగు పడి ఏకంగా 350 మేకలు చనిపోయాయి. ఈ ఘటన నిన్న(శనివారం) జరిగింది. బర్సు గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ తన స్నేహితుడతో కలసి గొర్రెలు, మేకలను రిషికేష్ నుంచి ఉత్తరకాశీకి తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో పిడుగు పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తుల నిర్వహణ విభాగం.. నష్టాన్ని అంచనా వేసి ఆ నివేదికను జిల్లా యంత్రాంగానికి పంపిస్తామని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)