ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్ఖాన్ కొటాల్ గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి వివరాల మేరకు ఖాదర్ఖాన్ కొటాలకు చెందిన శశాంక్ (12), మనోజ్ (4) ఉదయం 10.30 గంటలకు తమ ఇంటి పైకప్పు ఎక్కి ఆడుకుంటున్నారు. ఇంటి మిద్దెపైన సమీపంలో విద్యుత్ మెయిన్లైన్ తీగలను పొరపాటున పట్టుకుని విద్యుత్ షాక్కు గురయ్యారు. అపస్మాకర స్థితిలోకి వెళ్లిన చిన్నారులను స్థానికులు గుర్తించి చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. అయితే, అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డిఎస్పి వెంకటశివారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Post Top Ad
adg
Thursday, 23 February 2023
Home
Andhra Pradesh
Criem
ఇంటి మిద్దెపైన సమీపంలో విద్యుత్ మెయిన్లైన్ తీగలను పొరపాటున పట్టుకుని
విద్యుదాఘాతానికి ఇద్దరు బాలురు బలి
వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో
విద్యుదాఘాతానికి ఇద్దరు బాలురు బలి
విద్యుదాఘాతానికి ఇద్దరు బాలురు బలి
Tags
# Andhra Pradesh
# Criem
# ఇంటి మిద్దెపైన సమీపంలో విద్యుత్ మెయిన్లైన్ తీగలను పొరపాటున పట్టుకుని
# విద్యుదాఘాతానికి ఇద్దరు బాలురు బలి
# వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో
About Telugu Lo Computer
వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో
Tags
Andhra Pradesh,
Criem,
ఇంటి మిద్దెపైన సమీపంలో విద్యుత్ మెయిన్లైన్ తీగలను పొరపాటున పట్టుకుని,
విద్యుదాఘాతానికి ఇద్దరు బాలురు బలి,
వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment