బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసి చంపిన యువకులు

Telugu Lo Computer
0


జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచికి 170 కిలోమీటర్ల దూరంలోని బర్వాద పోలీసు స్టేషన్ పరిధిలోని భేలాటండ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం 16 బాలికను నలుగురు యువకులు ఒక అపార్ట్‌మెంట్ నాలుగవ అంస్తుపై నుంచి కిందకు తోసివేయడంతో ఆ బాలిక మరణించినట్లు పోలీసులు తెలిపారు. అదే ఆపార్ట్‌మెంట్‌లో నివసించే ఇద్దరు యువకులతో సహా నలుగురు అనుమానితుల పేర్లను బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ నలుగురు అనుమానితులను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు జిల్లా ఎస్‌పి అమర్ కుమార్ పాండే తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)