అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్టు జట్టును మంగళవారం ప్రకటించింది. 2022 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్లను వెల్లడించింది. ఈ జట్టుకు బెన్స్టోక్స్ను సారథిగా ఎంపిక చేసిన ఐసీసీ, టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్కు వికెట్ కీపర్గా అవకాశమిచ్చింది. ఉస్మాన్ ఖవాజా- ఆస్ట్రేలియా, క్రెయిగ్ బ్రాత్వెట్- వెస్టిండీస్, మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా, బాబర్ ఆజం- పాకిస్తాన్, జానీ బెయిర్స్టో- ఇంగ్లండ్, బెన్ స్టోక్స్- ఇంగ్లండ్ (కెప్టెన్), రిషభ్ పంత్- ఇండియా(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా, కగిసో రబడ- సౌతాఫ్రికా, నాథన్ లియోన్- ఆస్ట్రేలియా, జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్.
Post Top Ad
adg
Tuesday, 24 January 2023
Home
2022 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్ల వెల్లడి
Cricket
sports
ఐసీసీ టెస్టు జట్టు ప్రకటన
వికెట్ కీపర్గా రిషభ్ పంత్
ఐసీసీ టెస్టు జట్టు ప్రకటన
ఐసీసీ టెస్టు జట్టు ప్రకటన
Tags
# 2022 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్ల వెల్లడి
# Cricket
# sports
# ఐసీసీ టెస్టు జట్టు ప్రకటన
# వికెట్ కీపర్గా రిషభ్ పంత్
About Telugu Post
వికెట్ కీపర్గా రిషభ్ పంత్
Tags
2022 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్ల వెల్లడి,
Cricket,
sports,
ఐసీసీ టెస్టు జట్టు ప్రకటన,
వికెట్ కీపర్గా రిషభ్ పంత్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment