అఖిలపక్ష పార్టీలతో ఈసీ భేటీ

Telugu Lo Computer
0


అఖిలపక్ష పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. ఢిల్లీ కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో అఖిలపక్ష పార్టీల నేతలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ నిర్వహిస్తోంది. రిమోట్‌ ఓటింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వస్తూ తీసుకున్న నిర్ణయంపై పార్టీల అభిప్రాయాన్ని ఈసీ కోరింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)