బీహార్లో నేటి నుండి కులాల ఆధారిత సర్వే మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ నెల 21వరకుఈ దశ కొనసాగుతుంది. మొదటి దశలో రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల సంఖ్య లెక్కించి, నమోదు చేస్తారు. రెండో దశలో కుటుంబాల్లో నివసించే వ్యక్తులు, వారి కులాలు, ఉప కులాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వంటి సమాచారాన్ని సేకరిస్తారు. ఏప్రిల్ 1 నుండి 30వరకు రెండో దశ కొనసాగుతుంది. మొత్తంగా సర్వే మే 31తో ముగుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న తన సమాధాన్ యాత్రలో భాగంగా శుక్రవారం మీడియాతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ, ఈ సర్వేతో రాష్ట్రంలో కులాలు, కమ్యూనిటీలపై సవివరమైన రికార్డు వుంటుందని చెప్పారు. వారి అభివృద్ధికి ఇది సహాయపడుతుంద న్నారు. రాష్ట్రంలో కులాల వారీగా సర్వే జరగాలను అఖిల పక్షం డిమాండ్ను గతేడాది జూన్ 2న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
Post Top Ad
adg
Saturday, 7 January 2023
Home
National
ఏప్రిల్ 1 నుండి 30వరకు రెండో దశ
బీహార్లో నేటి నుంచి కుల గణన !
మొదటి దశ ప్రారంభం
సర్వే మొత్తం మే 31తో ముగుస్తుంది
బీహార్లో నేటి నుంచి కుల గణన !
బీహార్లో నేటి నుంచి కుల గణన !
Tags
# National
# ఏప్రిల్ 1 నుండి 30వరకు రెండో దశ
# బీహార్లో నేటి నుంచి కుల గణన !
# మొదటి దశ ప్రారంభం
# సర్వే మొత్తం మే 31తో ముగుస్తుంది
About Telugu Post
సర్వే మొత్తం మే 31తో ముగుస్తుంది
Tags
National,
ఏప్రిల్ 1 నుండి 30వరకు రెండో దశ,
బీహార్లో నేటి నుంచి కుల గణన !,
మొదటి దశ ప్రారంభం,
సర్వే మొత్తం మే 31తో ముగుస్తుంది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment