ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు తీర్పులో కొన్ని అంశాలపై ప్రభుత్వానికి తక్షణ ఉపశమనం కలిగించినట్లైంది. కాల పరిమితిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 2023 జనవరి 31కి వాయిదా వేసింది.
Post Top Ad
adg
Monday, 28 November 2022
Home
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
తదుపరి విచారణ జనవరి 31
మూడు రాజధానులపై
హైకోర్టు తీర్పును తప్పుబట్టిన ధర్మాసనం
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
Tags
# ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
# తదుపరి విచారణ జనవరి 31
# మూడు రాజధానులపై
# హైకోర్టు తీర్పును తప్పుబట్టిన ధర్మాసనం
About Telugu Lo Computer
హైకోర్టు తీర్పును తప్పుబట్టిన ధర్మాసనం
Tags
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట,
తదుపరి విచారణ జనవరి 31,
మూడు రాజధానులపై,
హైకోర్టు తీర్పును తప్పుబట్టిన ధర్మాసనం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment