కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్కు ఓటు వేసిన నేతలంతా బీజేపీలో చేరతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను శశి థరూర్ తోసిపుచ్చారు. శర్మ ప్రకటన పట్ల శశి థరూర్ విస్మయం వ్యక్తం చేస్తూ పోరాటపటిమతో కూడిన ధైర్యవంతులెవరూ బీజేపీలో చేరబోరని స్పష్టం చేశారు. పోరాడే ధైర్యం లేని వారే కాషాయ పార్టీలో చేరతారని వ్యాఖ్యానించారు. అసోం సీఎం ప్రకటన సరైంది కాదని వీడియో సందేశంలో శశి థరూర్ తోసిపుచ్చారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కూడా ముగియక ముందే ఫలితం వెల్లడైందని. శశి థరూర్కు ఓటు వేసి సాహసం చూపిన వేయి మంది ప్రతినిధులు మాత్రమే కాంగ్రెస్లో ప్రజాస్వామ్య ప్రియులని వారంతా త్వరలో బీజేపీలో చేరతారని తాను భావిస్తున్నానని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇటీవల వ్యాఖ్యానించారు.
Post Top Ad
adg
Sunday, 13 November 2022
Home
congress
National
అసోం సీఎం వ్యాఖ్యలను తోసిపుచ్చిన శశి థరూర్
పోరాటపటిమతో కూడిన ధైర్యవంతులెవరూ బీజేపీలో చేరబోరు
శశి థరూర్ విస్మయం
శశి థరూర్కు ఓటు వేసిన నేతలంతా బీజేపీలో చేరతారు
అసోం సీఎం వ్యాఖ్యలను తోసిపుచ్చిన శశి థరూర్
అసోం సీఎం వ్యాఖ్యలను తోసిపుచ్చిన శశి థరూర్
Tags
# congress
# National
# అసోం సీఎం వ్యాఖ్యలను తోసిపుచ్చిన శశి థరూర్
# పోరాటపటిమతో కూడిన ధైర్యవంతులెవరూ బీజేపీలో చేరబోరు
# శశి థరూర్ విస్మయం
# శశి థరూర్కు ఓటు వేసిన నేతలంతా బీజేపీలో చేరతారు
About Telugu Lo Computer
శశి థరూర్కు ఓటు వేసిన నేతలంతా బీజేపీలో చేరతారు
Tags
congress,
National,
అసోం సీఎం వ్యాఖ్యలను తోసిపుచ్చిన శశి థరూర్,
పోరాటపటిమతో కూడిన ధైర్యవంతులెవరూ బీజేపీలో చేరబోరు,
శశి థరూర్ విస్మయం,
శశి థరూర్కు ఓటు వేసిన నేతలంతా బీజేపీలో చేరతారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment