గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా పాటియా మారణ హోమం ఘటనలో దోషిగా తేలిన మనోజ్ కుక్రాణి కుమార్తెకు బిజెపి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అహ్మదాబాద్ జిల్లా నరోడా స్థానం నుంచే మనోజ్ కుమార్తె పాయబ్ కుక్రాణిని బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. నరోడా పాటియా అల్లర్లలో 97 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో దోషులుగా తేలిన 16 మందిలో మనోజ్ కుక్రాణి ఒకరు. మనోజ్తోపాటు మరో 15 మంది దోషులకు కింది కోర్టు విధించిన శిక్షను గుజరాత్ హైకోర్టు కూడా 2018 లో సమర్థించింది. మనోజ్ కుక్రాణి ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. నరోడా సిట్టింగ్ ఎమ్ఎల్ఎ బలరాం తవానీని పక్కనబెట్టి పాయబ్కు బిజెపి టికెట్ ఇవ్వడం గమనార్హం.
Post Top Ad
adg
Sunday, 13 November 2022
Home
gujarat
అల్లర్లలో 97 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు
అహ్మదాబాద్ జిల్లా నరోడా స్థానం
నరోడా పాటియా మారణ హోమం ఘటనలో దోషి
మనోజ్ కుక్రాణి కుమార్తెకు బిజెపి టికెట్
మనోజ్ కుక్రాణి కుమార్తెకు బిజెపి టికెట్
మనోజ్ కుక్రాణి కుమార్తెకు బిజెపి టికెట్
Tags
# gujarat
# అల్లర్లలో 97 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు
# అహ్మదాబాద్ జిల్లా నరోడా స్థానం
# నరోడా పాటియా మారణ హోమం ఘటనలో దోషి
# మనోజ్ కుక్రాణి కుమార్తెకు బిజెపి టికెట్
About Telugu Lo Computer
మనోజ్ కుక్రాణి కుమార్తెకు బిజెపి టికెట్
Tags
gujarat,
అల్లర్లలో 97 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు,
అహ్మదాబాద్ జిల్లా నరోడా స్థానం,
నరోడా పాటియా మారణ హోమం ఘటనలో దోషి,
మనోజ్ కుక్రాణి కుమార్తెకు బిజెపి టికెట్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment