కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు టైమ్స్ నౌ సదస్సులో కొలీజియం సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆ వ్యవస్థ తీరును తప్పుపట్టారు. రాజ్యాంగంలో లేని వ్యవస్థను దేశం ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఏ నిబంధనలో కొలీజియం వ్యవస్థ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. 1991 వరకు జడ్జీలను ప్రభుత్వమే నియమించేదని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుప్రీంకోర్టులో జరిగిన కార్యక్రమంలో రిజిజు ప్రసంగిస్తూ కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి రెండు స్తంభాలని అన్నారు.
Post Top Ad
adg
Friday, 25 November 2022
Home
National
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు
కొలీజియం సిఫార్సులు
టైమ్స్ నౌ సదస్సు
రాజ్యాంగంలో లేని వ్యవస్థను దేశం ఎలా సమర్థిస్తుంది ?
రాజ్యాంగంలో లేని వ్యవస్థను దేశం ఎలా సమర్థిస్తుంది ?
రాజ్యాంగంలో లేని వ్యవస్థను దేశం ఎలా సమర్థిస్తుంది ?
Tags
# National
# కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు
# కొలీజియం సిఫార్సులు
# టైమ్స్ నౌ సదస్సు
# రాజ్యాంగంలో లేని వ్యవస్థను దేశం ఎలా సమర్థిస్తుంది ?
About Telugu Lo Computer
రాజ్యాంగంలో లేని వ్యవస్థను దేశం ఎలా సమర్థిస్తుంది ?
Tags
National,
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు,
కొలీజియం సిఫార్సులు,
టైమ్స్ నౌ సదస్సు,
రాజ్యాంగంలో లేని వ్యవస్థను దేశం ఎలా సమర్థిస్తుంది ?
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment