ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాల్వపల్లి వద్ద పెన్నా నది వంతెనపై వేగంగా వచ్చిన లారీ మహిళలపై దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పేరూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెన్నా నదిలోకి భారీగా వరద వస్తోంది. నీటిని చూసేందుకు వెళ్లిన మహిళలపై లారీ దూసుకెళ్లింది. ప్రమాదానికి కారణమైన లారీని పట్టుకునేందుకు గ్రామస్థులు శ్రమించి, చివరకు బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య పట్టుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో వంతెనపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Post Top Ad
adg
Friday, 5 August 2022
Home
Andhra Pradesh
Criem
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాల్వపల్లి
పెన్నా నది వంతెన
మహిళలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి
మహిళలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి
మహిళలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి
Tags
# Andhra Pradesh
# Criem
# అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాల్వపల్లి
# పెన్నా నది వంతెన
# మహిళలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి
About Telugu Post
మహిళలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి
Tags
Andhra Pradesh,
Criem,
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాల్వపల్లి,
పెన్నా నది వంతెన,
మహిళలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment