మహారాష్ట్ర లోని ముంబై, పస్కల్ వాడి ప్రాంతంలో రేఖా నిషద్ అనే మహిళ తన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని చంపాలనుకుంది. దీని కోసం ఈ నెల 21న కొన్ని టమాటాలకు ఎలుకల మందు కలిపి వంట గదిలో ఉంచింది. ఆ మరుసటి మ్యాగీ నూడిల్స్ చేసుకుని తినాలనుకుంది. టీవీ చూస్తూ వంట చేయడం వల్ల పొరపాటున ఎలుకల మందు కలిపిన టమాటాల్ని మ్యాగీలో వేసేసింది. ఆ తర్వాత అవే నూడిల్స్ తిన్నది. కొన్ని గంటల తర్వాత వాంతులు మొదలయ్యాయి. అప్పుడు విషయం అర్థం కావడంతో భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత బుధవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post Top Ad
adg
Friday, 29 July 2022
Home
maharastra
mumbai
ఎలుకల మందు కలిపిన టమాటాలతో వండిన మ్యాగీ
నిర్లక్ష్యం ప్రాణం తీసింది !
మహిళ మృతి
నిర్లక్ష్యం ప్రాణం తీసింది !
నిర్లక్ష్యం ప్రాణం తీసింది !
Tags
# maharastra
# mumbai
# ఎలుకల మందు కలిపిన టమాటాలతో వండిన మ్యాగీ
# నిర్లక్ష్యం ప్రాణం తీసింది !
# మహిళ మృతి
About Telugu Post
మహిళ మృతి
Tags
maharastra,
mumbai,
ఎలుకల మందు కలిపిన టమాటాలతో వండిన మ్యాగీ,
నిర్లక్ష్యం ప్రాణం తీసింది !,
మహిళ మృతి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment