దేశంలో కొత్తగా 18815 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 18815 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,85,554 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,22,335 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 99.09 శాతంగా ఉంది. తాజాగా 38 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,343 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15899 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,29,37,876 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,98,51,77,962 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 17,62,441 మందికి కరోనా వ్యాక్సిన్లు ఆరోగ్య శాఖ వేసింది 

Post a Comment

0Comments

Post a Comment (0)